పాకిస్తాన్కు మరోసారి అమెరికా షాక్
- November 21, 2018
పాకిస్తాన్కు అగ్రరాజ్యం అమెరికా మరోసారి షాక్ ఇచ్చింది. ఉగ్రవాదంపై పోరాడేందుకు ఇచ్చే 1.66 బిలియన్ డాలర్ల సాయాన్నినిలిపివేసింది. ఉగ్రవాదంపై పాక్ మెతకవైఖరి అవలంభిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది.
అమెరికా హెచ్చరికలను పాక్ పెడచెవిన పెట్టడంతో 1.66 డాలర్ల సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది అగ్రరాజ్యం. తామిచ్చే నిధులను ఉగ్రవాద నియంత్రణకు కాకుండా వాటిని ప్రోత్సహించే గ్రూపుల కోసం ఖర్చు చేస్తున్నట్లు వైట్హౌజ్ ఆరోపించింది. పాక్ తీరు ఇలాగే కొనసాగితే భవిష్యత్లో తమ నుంచి ఎలాంటి సాయం అందదని తేల్చిచెప్పింది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







