పాకిస్తాన్కు మరోసారి అమెరికా షాక్
- November 21, 2018
పాకిస్తాన్కు అగ్రరాజ్యం అమెరికా మరోసారి షాక్ ఇచ్చింది. ఉగ్రవాదంపై పోరాడేందుకు ఇచ్చే 1.66 బిలియన్ డాలర్ల సాయాన్నినిలిపివేసింది. ఉగ్రవాదంపై పాక్ మెతకవైఖరి అవలంభిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది.
అమెరికా హెచ్చరికలను పాక్ పెడచెవిన పెట్టడంతో 1.66 డాలర్ల సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది అగ్రరాజ్యం. తామిచ్చే నిధులను ఉగ్రవాద నియంత్రణకు కాకుండా వాటిని ప్రోత్సహించే గ్రూపుల కోసం ఖర్చు చేస్తున్నట్లు వైట్హౌజ్ ఆరోపించింది. పాక్ తీరు ఇలాగే కొనసాగితే భవిష్యత్లో తమ నుంచి ఎలాంటి సాయం అందదని తేల్చిచెప్పింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!