పాకిస్తాన్కు మరోసారి అమెరికా షాక్
- November 21, 2018
పాకిస్తాన్కు అగ్రరాజ్యం అమెరికా మరోసారి షాక్ ఇచ్చింది. ఉగ్రవాదంపై పోరాడేందుకు ఇచ్చే 1.66 బిలియన్ డాలర్ల సాయాన్నినిలిపివేసింది. ఉగ్రవాదంపై పాక్ మెతకవైఖరి అవలంభిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది.
అమెరికా హెచ్చరికలను పాక్ పెడచెవిన పెట్టడంతో 1.66 డాలర్ల సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది అగ్రరాజ్యం. తామిచ్చే నిధులను ఉగ్రవాద నియంత్రణకు కాకుండా వాటిని ప్రోత్సహించే గ్రూపుల కోసం ఖర్చు చేస్తున్నట్లు వైట్హౌజ్ ఆరోపించింది. పాక్ తీరు ఇలాగే కొనసాగితే భవిష్యత్లో తమ నుంచి ఎలాంటి సాయం అందదని తేల్చిచెప్పింది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







