3800 మంది భారతీయులకు వీసాలు జారీచేసిన పాకిస్తాన్

- November 21, 2018 , by Maagulf
3800 మంది భారతీయులకు వీసాలు జారీచేసిన పాకిస్తాన్

3800 మంది సిక్కులకు వీసాలను జారీ చేసింది పాకిస్థాన్ ప్రభుత్వం. ఈ ఏడాది లాహోర్‌లోని నాన్‌కనా సాహిబ్‌లో జరగనున్న 549వ గురునానక్ జయంతి ఉత్సవాల్లో వాళ్లు పాల్గోననున్నారు. పాక్‌లో ఉన్న సిక్కు మతస్థుల పవిత్ర స్థలాలను సందర్శించేందుకు ప్రతి ఏడాది వీసాలు జారీ చేస్తారు. సిక్కు యాత్రికులకు ఇంత పెద్ద సంఖ్యలో వీసాలు జారీ చేయడం ఇదే మొదటిసారి అని పాకిస్థాన్ హై కమీషన్ వెల్లడించింది. ఇతర దేశాల్లో స్థిరపడ్డ సిక్కుల కూడా పాక్ వీసాలు ఇచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com