3800 మంది భారతీయులకు వీసాలు జారీచేసిన పాకిస్తాన్
- November 21, 2018
3800 మంది సిక్కులకు వీసాలను జారీ చేసింది పాకిస్థాన్ ప్రభుత్వం. ఈ ఏడాది లాహోర్లోని నాన్కనా సాహిబ్లో జరగనున్న 549వ గురునానక్ జయంతి ఉత్సవాల్లో వాళ్లు పాల్గోననున్నారు. పాక్లో ఉన్న సిక్కు మతస్థుల పవిత్ర స్థలాలను సందర్శించేందుకు ప్రతి ఏడాది వీసాలు జారీ చేస్తారు. సిక్కు యాత్రికులకు ఇంత పెద్ద సంఖ్యలో వీసాలు జారీ చేయడం ఇదే మొదటిసారి అని పాకిస్థాన్ హై కమీషన్ వెల్లడించింది. ఇతర దేశాల్లో స్థిరపడ్డ సిక్కుల కూడా పాక్ వీసాలు ఇచ్చింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!