700 గ్రాముల బంగారం స్వాధీనం

- December 22, 2015 , by Maagulf
700 గ్రాముల బంగారం స్వాధీనం

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఈ ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద 700 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే బంగారంతో పట్టుబడిన వ్యక్తులు.. హైదరాబాద్, ముంబైకి చెందిన వారు. వీరిద్దరూ బంగారాన్ని శరీరంలో పెట్టుకుని వస్తుండగా స్కానింగ్ చేయడంతో దొరికిపోయారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com