షార్జా ఖలీద్ పోర్ట్లో ఇరానియన్ షిప్ సీజ్
- December 23, 2015
యాంటీ నార్కోటిక్స్ ఫెడరల్ డైరెక్టరేట్ జనరల్ మరియు యాంటీ నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ షార్జా పోలీస్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరానియన్ షిప్ సీజ్ అయ్యింది. ఈ షిప్ ద్వారా అక్రమంగా మనుషుల్నీ, నిషేదిత మాదక ద్రవ్యాల్నీ రవాణా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. షార్జాలోని ఖాలిద్ ఎయిర్పోర్ట్లో ఈ షిప్ని సీజ్ చేశారు పోలీసు అధికారులు. 11.5 కిలోల హర్షిస్ మరియు 142,725 నార్కోటిక్ పిల్స్ని షిప్లో రహస్యంగా దాచి ఉంచగా, వాటిని అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఈ దాడుల్లో 10 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిషేధిత మాదక ద్రవ్యాల్ని కలిగి ఉండడం, సేవించడం చట్ట ప్రకారం నేరమనీ, మనుషుల అక్రమ రవాణా సైతం కఠినంగా శిక్షింపదగ్గ నేరమని ఇలాంటి అసాంఘిక చర్యల పట్ల పౌరులకు ఎలాంటి సమాచారం అందినా, ప్రభుత్వానికి తెలపాలని అధికారిక వర్గాలు సూచించాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







