ప్రొఫెట్‌' పుట్టినరోజున క్షమాభిక్ష

- December 23, 2015 , by Maagulf
ప్రొఫెట్‌' పుట్టినరోజున క్షమాభిక్ష

ప్రొఫెట్‌ మహమ్మద్‌ (పిబియుహెచ్‌) పుట్టినరోజు నేపథ్యంలో 208 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించారు ఒమన్‌ సుప్రీమ్‌ కమాండర్‌ సుల్తాన్‌ ఖబూస్‌ బిన్‌ సయిద్‌. ఇందులో వివిధ దేశాలకు చెందిన 78 మంది ఖైదీలున్నారు. వివిధ కేసుల్లో దోషులుగా శిక్ష అనుభవిస్తున్న వారికి ప్రొఫెట్‌ మహమ్మద్‌ పుట్టినరోజు సందర్భంగా క్షమాభిక్ష ప్రసాదించడాన్ని ఖైదీల కుటుంబ సభ్యులు స్వాగతించనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com