ప్రొఫెట్' పుట్టినరోజున క్షమాభిక్ష
- December 23, 2015
ప్రొఫెట్ మహమ్మద్ (పిబియుహెచ్) పుట్టినరోజు నేపథ్యంలో 208 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రకటించారు ఒమన్ సుప్రీమ్ కమాండర్ సుల్తాన్ ఖబూస్ బిన్ సయిద్. ఇందులో వివిధ దేశాలకు చెందిన 78 మంది ఖైదీలున్నారు. వివిధ కేసుల్లో దోషులుగా శిక్ష అనుభవిస్తున్న వారికి ప్రొఫెట్ మహమ్మద్ పుట్టినరోజు సందర్భంగా క్షమాభిక్ష ప్రసాదించడాన్ని ఖైదీల కుటుంబ సభ్యులు స్వాగతించనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







