ఓఎడూ విలేజ్ని సందర్శించిన 70 వేల మంది
- December 23, 2015
ఖతార్ నేషనల్ డే సెలబ్రేషన్స్లో భాగంగా కటారాలోని ఓరెడూ విలేజ్లో నిర్వహించిన కార్యక్రమాలను 70 వేల మంది తిలకించినట్లుగా అధికారికవ ర్గాలు వెల్లడించాయి. కటారా నేషనల్ డే ఉత్సవాలు కల్చరల్ విలేజ్లో జరిగాయి. ఓరెడూ సంస్థ ఈ కార్యక్రమాల్ని నిర్వహించింది. ఇందులో ఎగ్జిబిషన్ సందర్శకుల్ని బాగా ఆకట్టుకుంది. ఓరెడూ విలేజ్ డిసెంబర్ 18, 19 తేదీల్లో సందర్శకుల్ని విశేషంగా ఆకర్షించింది. ట్రెడిషనల్ మ్యూజిక్, లైవ్ కుకింగ్ మరియు టెక్నాలజీ సెక్షన్, క్రాఫ్ట్ సెక్షన్స్కి సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంది. అలాగే పిల్లల్ని అలరించే కార్యక్రమాలు కూడా సందర్శకుల్ని ఆకర్షించాయని నిర్వాహకులు తెలిపారు. 'వి ఆర్ అల్ ఖతార్' క్యాంపెయిన్కి స్పందన బాగా లభించింది. ఖతార్కి చెందిన ప్రముఖ కళాకారులతో ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







