మరమ్మత్తుల కోసం షేక్ జాయెద్రోడ్ మూసివేత
- December 24, 2015
రోడ్లు మరియు ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ), షేక్ జాయెద్ రోడ్ను పాక్షికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. జబెల్ అలి నుంచి దుబాయ్ వరకు వెళ్ళే మార్గంలో షేక్ జాయెద్ రోడ్లోని కొంత భాగాన్ని అర్థరాత్రి 2 గంటలనుంచి ఉదయం 10 గంటలవరకు మూసివేస్తున్నామని ఆర్టిఏ ప్రకటనలో పేర్కొంది. మూడు కుడివైపున్న లేన్లను మెయిన్టెనెన్స్లో భాగంగా గురువారం మూసివేయనున్నారు. మిఇలిన మూడు ఎడమవైపునున్న లేన్స్ని శుక్రవారం మూసివేస్తారు మూసివేస్తారు. ఈ రోడ్పై ప్రయాణించేవారు ఈ ప్రకటనను గమనించాలని అధికారులు కోరారు.
తాజా వార్తలు
- కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం..
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!









