యూఏఈ దిబ్బా ప్రాంతంలో స్వల్ప భూకంపం
- December 24, 2015
పజారియాలోని దిబ్బా ప్రాంతంలో 2.6 తీవ్రతగల స్వల్ప భూకంపం సంభవించింది. స్థానికులు భూకంపంతో ఆందోళనకు గురయ్యారు. తెల్లవారు ఝామున 4.46 నిమిషాల సమయంలో ఈ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఈ భూకంపంతో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం సంభవించలేదని అధికారిక వర్గాలు వెల్లడించాయి. భూకంపం తర్వాత ఎలాంటి ప్రకంపనలూ చోటుచేసుకోలేదని దుబాయ్ మున్సిపాలిటీ ప్రకటించింది. చిన్న చిన్న తీవ్రతతో వచ్చే భూకంపాలు కొన్నిసార్లు ఎవరికీ భూకంపం వచ్చిన విషయాన్ని తెలియజేసేలా ఉండవని సర్వే డిపార్ట్మెంట్ డైరెక్టర్ ముహమ్మద్ మష్రూమ్ చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







