విశాఖ మన్యంలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి

- December 25, 2015 , by Maagulf
విశాఖ మన్యంలో  ఉష్ణోగ్రతలు పడిపోయాయి

విశాఖ మన్యంలో చలిగాలుల తీవ్రత పెరగడంతో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. శనివారం ఉదయం పాడేరులో 8, చింతపల్లిలో 9, మినుములూరులో 6, లంబసింగిలో 7, పాడేరులో 8, చింతపల్లిలో 9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రతకు ఏజెన్సీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com