ఫిబ్రవరి 23 వరకు ఎల్ఎల్ఆర్ మేళాలు
- January 24, 2019గుంటురు: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలోని అన్ని ముఖ్య గ్రామాలలో ఈ నెల 24 నుండి ఫిబ్రవరి 23 వరకు ఎల్ఎల్ఆర్ మేళాలు నిర్వహిస్తున్నట్లు ఉప రవాణా కమిషనర్ రాజరత్నం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం గుంటూరు పరిధిలో బీఆర్ స్టేడియం, పెదకాకాని, నరసరావుపేట పరిధిలోని జొన్నలగడ్డ, నరసరావుపేటలో, మంగళగిరి పరిధిలో పెదవడ్లపూడి, పిడుగురాళ్ళ పరిధిలో జూలకల్లు, చిలకలూరిపేట పరిధిలో యనమదల, మాచర్ల పరిధిలో మాచర్ల, బాపట్ల పరిధిలో గుడిపూడి, తెనాలి పరిధిలో సంగం జాగర్లమూడిలలో ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







