ఫిబ్రవరి 23 వరకు ఎల్ఎల్ఆర్ మేళాలు
- January 24, 2019గుంటురు: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలోని అన్ని ముఖ్య గ్రామాలలో ఈ నెల 24 నుండి ఫిబ్రవరి 23 వరకు ఎల్ఎల్ఆర్ మేళాలు నిర్వహిస్తున్నట్లు ఉప రవాణా కమిషనర్ రాజరత్నం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం గుంటూరు పరిధిలో బీఆర్ స్టేడియం, పెదకాకాని, నరసరావుపేట పరిధిలోని జొన్నలగడ్డ, నరసరావుపేటలో, మంగళగిరి పరిధిలో పెదవడ్లపూడి, పిడుగురాళ్ళ పరిధిలో జూలకల్లు, చిలకలూరిపేట పరిధిలో యనమదల, మాచర్ల పరిధిలో మాచర్ల, బాపట్ల పరిధిలో గుడిపూడి, తెనాలి పరిధిలో సంగం జాగర్లమూడిలలో ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







