ఫిబ్రవరి 23 వరకు ఎల్ఎల్ఆర్ మేళాలు
- January 24, 2019గుంటురు: ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లాలోని అన్ని ముఖ్య గ్రామాలలో ఈ నెల 24 నుండి ఫిబ్రవరి 23 వరకు ఎల్ఎల్ఆర్ మేళాలు నిర్వహిస్తున్నట్లు ఉప రవాణా కమిషనర్ రాజరత్నం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం గుంటూరు పరిధిలో బీఆర్ స్టేడియం, పెదకాకాని, నరసరావుపేట పరిధిలోని జొన్నలగడ్డ, నరసరావుపేటలో, మంగళగిరి పరిధిలో పెదవడ్లపూడి, పిడుగురాళ్ళ పరిధిలో జూలకల్లు, చిలకలూరిపేట పరిధిలో యనమదల, మాచర్ల పరిధిలో మాచర్ల, బాపట్ల పరిధిలో గుడిపూడి, తెనాలి పరిధిలో సంగం జాగర్లమూడిలలో ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.
తాజా వార్తలు
- భారత చిన్నారుల విద్య కోసం జీవితాన్ని అంకితం చేసిన శాండ్రా
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..







