ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి
- January 24, 2019
రెండు కార్లు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో మంటలు చెలరేగి ముగ్గురు వ్యక్తులు సజీవధహనమయ్యారు. మరొ ఇద్దరు తీవ్రంగా గాయపడ్దారు. ఈ సంఘఃటన దిల్లీలోని ఆనంద్విహర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు కార్లలో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలికి చేరుకున్నపోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ముస్తాఫాబాద్కు చెందిన శంషాద్ (28), అక్షయ్ జైన్ (21) గార్వే సెహగల్ (30) మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్







