ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి
- January 24, 2019
రెండు కార్లు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో మంటలు చెలరేగి ముగ్గురు వ్యక్తులు సజీవధహనమయ్యారు. మరొ ఇద్దరు తీవ్రంగా గాయపడ్దారు. ఈ సంఘఃటన దిల్లీలోని ఆనంద్విహర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు కార్లలో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలికి చేరుకున్నపోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ముస్తాఫాబాద్కు చెందిన శంషాద్ (28), అక్షయ్ జైన్ (21) గార్వే సెహగల్ (30) మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







