ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురి మృతి
- January 24, 2019
రెండు కార్లు ఒకదానితో ఒకటి ఢీకొనడంతో మంటలు చెలరేగి ముగ్గురు వ్యక్తులు సజీవధహనమయ్యారు. మరొ ఇద్దరు తీవ్రంగా గాయపడ్దారు. ఈ సంఘఃటన దిల్లీలోని ఆనంద్విహర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు కార్లలో మంటలు చెలరేగాయి. సంఘటన స్థలికి చేరుకున్నపోలీసులు క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ముస్తాఫాబాద్కు చెందిన శంషాద్ (28), అక్షయ్ జైన్ (21) గార్వే సెహగల్ (30) మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!