సౌదీ సైంటిఫిక్ రీసెర్చ్ వెసెల్ నాజిల్ ప్రారంభం
- January 26, 2019
జెడ్డా: సౌదీ ఎనర్జీ మినిస్టర్ ఖాలిద్ అల్ ఫలిహ్, న్యూ సైంటిఫిక్ రీసెర్చ్ వెస్సెల్ నాజిల్ని జుబైల్ కమర్షియల్ పోర్ట్లో ప్రారంభించారు. ఈ షిప్లో అత్యాధునిక మెరైన్ టెక్నాలజీని పొందుపర్చారు. అరేబియన్ గల్ఫ్, రెడ్ సీలలో ఈ షిప్ రీసెర్చ్ వర్క్ నిర్వహిస్తుంది. ఫిష్ స్టాక్స్, వాతావరణ మార్పులు, మెరైన్ ఎకో సిస్టమ్స్పై అధ్యయనానికి నాజిల్ ఉపయోగపడ్తుందని అల్ ఫలిహ్ పేర్కొన్నారు. కింగ్ అబ్దుల్ అజీజ్ సిటీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తోన్న అల్ ఫలిహ్, కింగ్ సల్మాన్ అలాగే క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







