సౌదీ సైంటిఫిక్ రీసెర్చ్ వెసెల్ నాజిల్ ప్రారంభం
- January 26, 2019
జెడ్డా: సౌదీ ఎనర్జీ మినిస్టర్ ఖాలిద్ అల్ ఫలిహ్, న్యూ సైంటిఫిక్ రీసెర్చ్ వెస్సెల్ నాజిల్ని జుబైల్ కమర్షియల్ పోర్ట్లో ప్రారంభించారు. ఈ షిప్లో అత్యాధునిక మెరైన్ టెక్నాలజీని పొందుపర్చారు. అరేబియన్ గల్ఫ్, రెడ్ సీలలో ఈ షిప్ రీసెర్చ్ వర్క్ నిర్వహిస్తుంది. ఫిష్ స్టాక్స్, వాతావరణ మార్పులు, మెరైన్ ఎకో సిస్టమ్స్పై అధ్యయనానికి నాజిల్ ఉపయోగపడ్తుందని అల్ ఫలిహ్ పేర్కొన్నారు. కింగ్ అబ్దుల్ అజీజ్ సిటీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తోన్న అల్ ఫలిహ్, కింగ్ సల్మాన్ అలాగే క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









