సౌదీ సైంటిఫిక్ రీసెర్చ్ వెసెల్ నాజిల్ ప్రారంభం
- January 26, 2019
జెడ్డా: సౌదీ ఎనర్జీ మినిస్టర్ ఖాలిద్ అల్ ఫలిహ్, న్యూ సైంటిఫిక్ రీసెర్చ్ వెస్సెల్ నాజిల్ని జుబైల్ కమర్షియల్ పోర్ట్లో ప్రారంభించారు. ఈ షిప్లో అత్యాధునిక మెరైన్ టెక్నాలజీని పొందుపర్చారు. అరేబియన్ గల్ఫ్, రెడ్ సీలలో ఈ షిప్ రీసెర్చ్ వర్క్ నిర్వహిస్తుంది. ఫిష్ స్టాక్స్, వాతావరణ మార్పులు, మెరైన్ ఎకో సిస్టమ్స్పై అధ్యయనానికి నాజిల్ ఉపయోగపడ్తుందని అల్ ఫలిహ్ పేర్కొన్నారు. కింగ్ అబ్దుల్ అజీజ్ సిటీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్గా కూడా బాధ్యతలు నిర్వహిస్తోన్న అల్ ఫలిహ్, కింగ్ సల్మాన్ అలాగే క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్కి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- 'WTF' ఆధ్వర్యంలో ఉచిత తెలుగు తరగతులు ప్రారంభం
- ఒమన్లో 8 మిలియన్లు దాటిన మొబైల్ సర్వీస్ సబ్స్క్రిప్షన్లు..!!
- బహ్రెయిన్ -యూఏఈ మధ్య వ్యూహాత్మక ఆర్థిక చర్చలు..!!
- ప్రైవేట్ వాహనాలను టాక్సీలుగా ఉపయోగించడంపై ఖతార్ హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 11,656 మందిపై బహిష్కరణ వేటు..!!
- డ్రగ్స్ వ్యతిరేక కార్యకలాపాలలో 16 మంది అరెస్ట్..!!
- లక్కీ డే డ్రా.. Dh100,000 చొప్పు గెలుచుకున్న నలుగురు ప్లేయర్స్..!!
- వాంఖడేలో సూర్య ప్రతాపం..అమెరికా పై భారత్ సంచలన విజయం
- ఇంటర్నేషనల్ బందర్ పోర్టు పనుల పరిశీలన చేసిన ఎంపీ బాలశౌరి
- జూబ్లీహిల్స్ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు-షెడ్యూల్ ఇదే









