కూలిన ఆనకట్ట..200 మంది గల్లంతు
- January 26, 2019
బ్రెజిల్లో ఘోర ప్రమాదం సంభవించింది. ఆనకట్ట కూలడంతో దాదాపు తోమ్మిది ప్రాణాలు కోల్పోగా 300 మంది గాయపడ్డారు. చాలా మంది గల్లంతైనట్లు సమాచారం. ప్రమాద ఘటన తెలుసుకున్న అధికారులు సంఘటన స్ధలికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. బెలో హారిజాంటే ప్రాంతంలో నిర్మించిన ఈ ఆనకట్టను బ్రెజిల్లోని మైనింగ్ దిగ్గజం వాలే కంపెనీ వ్యర్థపదార్థాలను వేసేందుకు ఉపయోగిస్తుంది. శిథిలావస్థకు చేరుకున్న ఆ డ్యామ్ ఒక్కసారిగా తెగి భవన సముదాయాన్ని ముంచెత్తింది.ఇక్కడ నివిస్తున్న వారంతా గని కార్మకులే. బురుద ఒక్కసారిగా ముంచేత్తడంతో చాలా మంది దానిలో ఇరుక్కుపోయారు. 200 మంది వరకు గల్లంతైనట్లుగా సమాచారం. అధికారులు ఇప్పటివరకు 9 మంది మృతదేహాలను వెలికితీశారు.మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







