ఏటీఎం కార్డుల బ్లాక్: బ్యాంకుల హెచ్చరిక
- February 08, 2019యూఏఈలో బ్యాంకులు తమ వినియోగదారుల్ని ఎమిరేట్స్ ఐడీని రెన్యూ చేసుకోవాల్సిందిగా సూచిస్తున్నాయి. ఫిబ్రవరి 15 లోగా అప్డేట్ చేసుకోని పక్షంలో వారి ఏటీఎం కార్డులు తాత్కాలికంగా పనిచేయడం మానేస్తాయి. ఆటోమేటిక్ పేమెంట్లు, క్రెడిట్ కార్డులు సైతం ఆగిపోయే అవకాశాలుంటాయి. ఈ నిర్నయం యూఏఈలోని ఫైనాన్స్ కంపెనీలకూ వర్తిస్తాయి. అయితే బ్యాంక్ టెల్లర్ సర్వసులు, కస్టమర్ సర్వీస్ సెంటర్స్ మీద మాత్రం ఈ ప్రభావం వుండదు. ఈ సమయంలో ఎలాంటి అదనపు ఛార్జీలు, కండిషన్స్, జరీమానాలు వుండబోవు. క్లయింట్స్ బ్యాంకు వెబ్సైట్ని సందర్శించడం, బ్యాంక్కి ఐడీ ఫొటో కాపీని ఇ-మెయిల్ చేయడం, మొబైల్ బ్యాంకింగ్ వినియోగించడం, ఏటీఎం మెషీన్ల ద్వారా అప్డేట్ చేసుకోవడం, కస్టమర్ సర్వీస్ సెంటర్స్ని ఆశ్రయించడం ద్వారా తమ డిటెయిల్స్ని అప్డేట్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..
- మోడీ మూడోసారి ప్రధాని కాబోతున్నారు: చంద్రబాబు
- ఢిల్లీ లోని నాలుగు ఆస్పత్రులకు బాంబు బెదిరింపులు
- వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమం..
- ముంబై: హోర్డింగ్ కూలిన ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య
- యూఏఈలో CBSE రిజల్ట్స్.. ఎదురైన లాగిన్ సమస్యలు..!
- మక్కాలో ముగ్గురు మోసగాళ్ళు అరెస్ట్
- ఆన్లైన్ బెదిరింపులా? సైబర్ క్రైమ్ ఫిర్యాదు ఇలా చేయండి
- అడ్వెంచర్ టూరిజానికి కేరాఫ్ రుస్తాక్ వైల్డ్ లైఫ్ రిజర్వ్
- ప్రపంచ రికార్డులను స్వీప్ చేసిన నాలుగేళ్ల భారతీయ చిన్నారి