కత్తితో బెదిరించి 15,00 కువైటీ దినార్స్ దోపిడీ
- February 09, 2019
కువైట్ సిటీ: ప్రైవేట్ మనీ ట్రాన్స్పోర్టేషన్ కంపెనీకి చెందిన ఇద్దరు ఉద్యోగుల్ని కత్తితో బెదిరించి, వారి నుంచి 15,000 కువైటీ దినార్స్ దోచుకున్న ఈజిప్టియన్ వలసదారుడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఫర్వానియా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సంస్థ తరఫున డబ్బుని ఓ చోట నుంచి మరో చోటకి వాహనంలో తరలించేందుకు బాధిత ఉద్యోగులు ప్రయత్నిస్తుండగా, కత్తితో దూసుకొచ్చిన ఓ వ్యక్తి వారిపై దాడికి యత్నించి, డబ్బు కలిగిన బ్యాగ్ని తీసుకుని పారిపోయాడు. పారిపోతున్న అతన్ని పట్టుకునేందుకు బాధిత ఉద్యోగులు పరుగులు పెట్టారు. మరోపక్క సెక్యూరిటీమెన్ అలర్ట్ అవడంతో, నిందితుడ్ని పట్టుకోగలిగారు.
తాజా వార్తలు
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!
- ఒమన్లో తొలి రోబోటిక్ సర్జరీ విజయవంతం..!!
- ఆండ్రాయిడ్ భద్రతా ముప్పుపై ఖతార్ హెచ్చరిక..!
- సౌదీ అరేబియాలో విజిల్బ్లోయర్లకు SR50,000 రివార్డు..!!
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం







