1 మిలియన్ ఒమన్ రియాల్స్ ఖర్చుతో డయాలసిస్ సెంటర్
- February 12, 2019మస్కట్: విలాయత్ అమెరాత్లో 1 మిలియన్ ఒమన్ రియాల్స్ ఖర్చుతో డయాలసిస్ సెంటర్ని నిర్మించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అబ్దుల్లా బిన్ మూసా అల్ రైసి వారసులు ఈ డయాలసిస్ సెంటర్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించనున్నారు. 1300 చదరపు మీటర్ల వైశాల్యంలో 37 బెడ్ కెపాసిటీతో డయాలసిస్ సెంటర్ నిర్మితం కానుంది. ఇందులో 10 బెడ్లను ఐసోలేషన్ కేసుల కోసం రిజర్వ్ చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ - అడ్మినిస్ట్రేఇవ్ అండ్ ఫైనాన్షియల్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ అలాగే ఫరాహ్ బింట్ అబ్దుల్లా బిన్ మూసా అల్ రైసి మధ్య ఈ మేరకు ఒప్పదం కుదిరింది.
తాజా వార్తలు
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్
- 175 కోట్ల నెక్లెస్ మెఘా సుధారెడ్డి షో
- ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు బెయిల్
- పోలింగ్ రోజు భారీ వర్ష సూచన..అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్
- భారత యాత్రికులను స్వాగతించిన సౌదీ మంత్రి