1 మిలియన్ ఒమన్ రియాల్స్ ఖర్చుతో డయాలసిస్ సెంటర్
- February 12, 2019
మస్కట్: విలాయత్ అమెరాత్లో 1 మిలియన్ ఒమన్ రియాల్స్ ఖర్చుతో డయాలసిస్ సెంటర్ని నిర్మించనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. అబ్దుల్లా బిన్ మూసా అల్ రైసి వారసులు ఈ డయాలసిస్ సెంటర్ నిర్మాణానికి ఆర్థిక సాయం అందించనున్నారు. 1300 చదరపు మీటర్ల వైశాల్యంలో 37 బెడ్ కెపాసిటీతో డయాలసిస్ సెంటర్ నిర్మితం కానుంది. ఇందులో 10 బెడ్లను ఐసోలేషన్ కేసుల కోసం రిజర్వ్ చేస్తారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ - అడ్మినిస్ట్రేఇవ్ అండ్ ఫైనాన్షియల్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ అలాగే ఫరాహ్ బింట్ అబ్దుల్లా బిన్ మూసా అల్ రైసి మధ్య ఈ మేరకు ఒప్పదం కుదిరింది.
తాజా వార్తలు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’
- తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్..ఈ రూట్లోనే ప్రయాణం రైల్వేశాఖ గ్రీన్ సిగ్నల్
- నకిలీ మందుల చెక్..క్యూఆర్ కోడ్ తప్పనిసరి
- భారతీయురాలిగానే చనిపోవాలి.. అమెరికా పౌరసత్వం వదులుకున్న 94ఏళ్ల వృద్ధురాలు!
- సెయింట్ లూయిస్లో NATS ఉచిత వైద్య శిబిరం
- నిజులాలో భూకంపాల విధ్వంసం..235 మందికి పైగా మృతి..40వేల మంది ఆచూకీ గల్లంతు..
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా







