చిన్నారిని హత్య చేసిన కేసులో మహిళకు మరణ శిక్ష
- February 12, 2019
భర్త కుమార్తెను హత్య చేసిన కేసులో ఓ మహిళకు సౌదీ అరేబియాలో మరణ శిక్ష విధించారు. నిందితురాలు అయిదా బింట్ షమాన్ అల్ రష్ది, తన భర్త కుమార్తె కేసులో హతురాలిగా ఆరోపణలు ఎదుర్కొంది. ఆ ఆరోపణలు నిజమని న్యాయస్థానం తేల్చింది. కాగా, ఆరేళ్ళ చిన్నారి బింట్ ఫరాగ్ అబ్దుల్లా అల్ రష్ది స్కూల్ నుంచి తిరిగి రాగా, ఆమెను నిందితురాలు అతి కిరాతకంగా హత్య చేసింది.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







