చిన్నారిని హత్య చేసిన కేసులో మహిళకు మరణ శిక్ష
- February 12, 2019
భర్త కుమార్తెను హత్య చేసిన కేసులో ఓ మహిళకు సౌదీ అరేబియాలో మరణ శిక్ష విధించారు. నిందితురాలు అయిదా బింట్ షమాన్ అల్ రష్ది, తన భర్త కుమార్తె కేసులో హతురాలిగా ఆరోపణలు ఎదుర్కొంది. ఆ ఆరోపణలు నిజమని న్యాయస్థానం తేల్చింది. కాగా, ఆరేళ్ళ చిన్నారి బింట్ ఫరాగ్ అబ్దుల్లా అల్ రష్ది స్కూల్ నుంచి తిరిగి రాగా, ఆమెను నిందితురాలు అతి కిరాతకంగా హత్య చేసింది.
తాజా వార్తలు
- నిజులాలో భూకంపాల విధ్వంసం..235 మందికి పైగా మృతి..40వేల మంది ఆచూకీ గల్లంతు..
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!
- మస్కట్ తీరంలో నలుగురిని రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్..!!
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..







