5,000 మంది పర్యాటకులతో మస్కట్ చేరుకున్న రెండు క్రూయిజ్ షిప్లు
- February 12, 2019
మస్కట్: రెండు లగ్జరీ క్రూయిజ్ షిప్లలో సుమారు 2,500 మంది పర్యాటకులు మస్కట్ చేరుకున్నారు. విలాయత్ ఆఫ్ ముట్రాలోని సుల్తాన్ కబూస్ పోర్ట్కి లైడాప్రిమా మరియు కోస్టా మెడెటెర్రేనియా క్రూయిజ్ షిప్లు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు క్రూయిజ్ షిప్ల ద్వారా 5,000 మంది పర్యాటకులు మస్కట్కి రావడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- తిరుమలలో ప్రతీ రోజూ వెయ్యి మందికి ఉచిత దర్శనం
- నలుగురు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించిన ఎంబసీ..!!
- యూఎస్ విదేశాంగ కార్యదర్శితో బహ్రెయిన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- బ్రిటిష్ సందర్శకుల కోసం ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్:సౌదీ అరేబియా
- కువైట్లో డ్రగ్స్ కేసులు తగ్గుముఖం..!!
- వీసా-ఆన్-అరైవల్ నిబంధనల్లో మార్పులు చేసిన యూఏఈ..!!
- మస్కట్ తీరంలో నలుగురిని రక్షించిన ఒమన్ కోస్ట్ గార్డ్..!!
- సాదియాత్ ఐలాండ్ లో ‘దార్ అల్ ఫునూన్’ నిర్మాణానికి శ్రీకారం
- ముగ్గురు సీఎంలు ఒకే వేదిక పై.. చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్..
- యూఏఈ-భారత్ ప్రయాణికులకు కొత్త నిబంధన







