5,000 మంది పర్యాటకులతో మస్కట్ చేరుకున్న రెండు క్రూయిజ్ షిప్లు
- February 12, 2019మస్కట్: రెండు లగ్జరీ క్రూయిజ్ షిప్లలో సుమారు 2,500 మంది పర్యాటకులు మస్కట్ చేరుకున్నారు. విలాయత్ ఆఫ్ ముట్రాలోని సుల్తాన్ కబూస్ పోర్ట్కి లైడాప్రిమా మరియు కోస్టా మెడెటెర్రేనియా క్రూయిజ్ షిప్లు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు క్రూయిజ్ షిప్ల ద్వారా 5,000 మంది పర్యాటకులు మస్కట్కి రావడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..