5,000 మంది పర్యాటకులతో మస్కట్‌ చేరుకున్న రెండు క్రూయిజ్‌ షిప్‌లు

- February 12, 2019 , by Maagulf
5,000 మంది పర్యాటకులతో మస్కట్‌ చేరుకున్న రెండు క్రూయిజ్‌ షిప్‌లు

మస్కట్‌: రెండు లగ్జరీ క్రూయిజ్‌ షిప్‌లలో సుమారు 2,500 మంది పర్యాటకులు మస్కట్‌ చేరుకున్నారు. విలాయత్‌ ఆఫ్‌ ముట్రాలోని సుల్తాన్‌ కబూస్‌ పోర్ట్‌కి లైడాప్రిమా మరియు కోస్టా మెడెటెర్రేనియా క్రూయిజ్‌ షిప్‌లు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ రెండు క్రూయిజ్‌ షిప్‌ల ద్వారా 5,000 మంది పర్యాటకులు మస్కట్‌కి రావడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com