జల్లికట్టు పోటీలు.. 1700 మంది పోటాపోటీ..
- February 18, 2019
తమిళనాడులో జల్లికట్టు పోటీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆదివారం కోయంబత్తూర్లో జరిగిన ఈ సంప్రదాయ క్రీడలో పెద్ద ఎత్తున యువత పాల్లొన్నారు. కోడెలను కంట్రోల్ చేసే ప్రయత్నంలో దాదాపు 40 మంది గాయపడ్డారు. 740 ఎద్దుల్ని లొంగదీసుకునేందుకు.. 1700 మంది పోటాపోటీగా రంగంలోకి దిగారు. దాదాపు 40 వేల మంది జల్లికట్టు తిలగించేందుకు తరలివచ్చారు. పోటీలో 13కిపైగా ఎద్దుల్ని లొంగదీసుకున్న కార్తీక్ అనే యువకుడు కార్ గెలుచుకున్నాడు. అటు, ఈ పోటీలు ప్రారంభించడానికి ముందు పుల్వామా అమరవీరులకు నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







