విజయవాడ:మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు..
- March 01, 2019నరేంద్రమోదీ పర్యటన వ్యతిరేకిస్తూ విజయవాడలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. నగరంలోని పటమటలంక జంక్షన్ లో మంత్రి దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్ రావు సహా పలువురు పార్టీ నేతలు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రైల్వే జోన్ విషయంలో కూడా మోసం చేశారని అన్నారు.
తాజా వార్తలు
- అద్భుతంగా 'వరల్డ్ తెలుగు కన్సార్టియం' అంతర్జాల సమావేశం
- లండన్లో కత్తిపోట్లు..పలువురికి గాయాలు
- ఈసీ నిషేధం పై స్పందించిన కేసీఆర్..
- ‘వందే భారత్’ మెట్రో ఫస్ట్ లుక్
- రెండేళ్ల పాటు కాలేజీ విద్యార్థులకు ఉచిత ట్రాన్స్ పోర్ట్
- త్వరలో DXB విమానాశ్రయం మూసివేత?
- కొన్ని ప్రాంతాలలో దుమ్ము తుఫాను.. హెచ్చరిక జారీ
- భారీ వర్షాల తర్వాత 30% పెరిగిన ప్రీమియంలు..!
- కువైట్లో విద్యుత్ కోతలపై ఆందోళనలు..!
- పాలస్తీనా రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు..సౌదీ క్యాబినెట్ పిలుపు..!