విజయవాడ:మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు..
- March 01, 2019
నరేంద్రమోదీ పర్యటన వ్యతిరేకిస్తూ విజయవాడలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. నగరంలోని పటమటలంక జంక్షన్ లో మంత్రి దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్ రావు సహా పలువురు పార్టీ నేతలు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రైల్వే జోన్ విషయంలో కూడా మోసం చేశారని అన్నారు.
తాజా వార్తలు
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు
- వేస్ట్ మేనేజ్మెంట్ లో గణనీయంగా తగ్గిన ఉల్లంఘనలు..!!
- ఒమన్ లో భానుడి ప్రతాపం.. 50 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- ప్రజలకు కీలక సూచనలు చేసిన కువైట్ సైన్యం..!!
- షార్జా బాలుడి మృతి కేసులో నేబర్ ఫ్యామిలీలకు బెయిల్..!!
- ఖతార్ లో పర్సనల్ డేటా ప్రైవసీ.. పరిరక్షణకు NCSA ఫ్రేమ్వర్క్ ఆవిష్కరణ..!!
- బ్రెయిన్ ట్యూమర్ ను గుర్తించడంలో వైఫల్యం.. డాక్టర్ కు ఫైన్..!!









