విజయవాడ:మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు..
- March 01, 2019
నరేంద్రమోదీ పర్యటన వ్యతిరేకిస్తూ విజయవాడలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. నగరంలోని పటమటలంక జంక్షన్ లో మంత్రి దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్ రావు సహా పలువురు పార్టీ నేతలు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రైల్వే జోన్ విషయంలో కూడా మోసం చేశారని అన్నారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..
- తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!









