విజయవాడ:మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు..

- March 01, 2019 , by Maagulf
విజయవాడ:మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు..

నరేంద్రమోదీ పర్యటన వ్యతిరేకిస్తూ విజయవాడలో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. నగరంలోని పటమటలంక జంక్షన్ లో మంత్రి దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్ రావు సహా పలువురు పార్టీ నేతలు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రైల్వే జోన్ విషయంలో కూడా మోసం చేశారని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com