ఇంటిని ధ్వంసం చేసిన కేసులో ఒకరి అరెస్ట్
- March 04, 2019
మస్కట్: ఓ ఇంటిని ధ్వంసం చేసి, అందులో ముగ్గురు చిన్నారుల్ని బంధీలుగా చేసుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బురైమిలో జరిగింది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, నిందితుడు డ్రగ్స్కి బానిస అనీ, అతనికి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ వుందనీ తెలుస్తోంది. ఆన్లైన్లో విడుదల చేసిన ప్రకటనలో రాయల్ ఒమన్ పోలీస్ ఈ వివరాల్ని తెలిపింది. బురైమీ పోలీస్ స్టేషన్, అత్యంత చాకచక్యంగా వ్యవహరించి దుండగుడ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆసియాకి చెందిన వలసదారుడి ఇంటిపై దుండగుడు దాడి చేశాడు. నిందితుడ్ని అరెస్ట్ చేశామనీ, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







