4.33 మిలియన్ ఉమ్రా వీసాల్ని జారీ చేసిన సౌదీ
- March 04, 2019
సౌదీ అరేబియా ఈ ఏడాది 4.33 మిలియన్ ఉమ్రా వీసాలను జారీ చేసింది. ఈ విషయాన్ని ఔదీ మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా పేర్కొంది. మొత్తంగా 4,338,959 వీసాలు మంజూరు చేయడం జరిగిందనీ, 3,892554 యాత్రీకులు కింగ్డమ్కి వచ్చారనీ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే 443,560 మంది యాత్రీకులు దేశంలోనే ఇంకా వుండగా, 304,897 మంది మక్కాలోనూ, 138,663 మంది మదీనాలోనూ వున్నారు. 3,464,929 మంది వాయు మార్గంలో వచ్చారు. సముద్ర మార్గంలో 34,993 రాగా, రోడ్డు మార్గంలో 392,632 మంది రోడ్డు మార్గంలో వచ్చారు. పాకిస్తాన్ నుంచి అత్యధికంగా 949,895 మంది, ఆ తర్వాతి స్థానంలో 633,253 రాగా, భారతదేశం నుంచి 408,495 మంది కింగ్డమ్కి విచ్చేశారు.
తాజా వార్తలు
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు
- ఇరాన్ దాడిలో ఒకరు మృతి.. 63 మందికి గాయాలు, అత్యవసర పరిస్థితిలో కువైట్ ఆసుపత్రులు









