4.33 మిలియన్ ఉమ్రా వీసాల్ని జారీ చేసిన సౌదీ
- March 04, 2019
సౌదీ అరేబియా ఈ ఏడాది 4.33 మిలియన్ ఉమ్రా వీసాలను జారీ చేసింది. ఈ విషయాన్ని ఔదీ మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా పేర్కొంది. మొత్తంగా 4,338,959 వీసాలు మంజూరు చేయడం జరిగిందనీ, 3,892554 యాత్రీకులు కింగ్డమ్కి వచ్చారనీ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే 443,560 మంది యాత్రీకులు దేశంలోనే ఇంకా వుండగా, 304,897 మంది మక్కాలోనూ, 138,663 మంది మదీనాలోనూ వున్నారు. 3,464,929 మంది వాయు మార్గంలో వచ్చారు. సముద్ర మార్గంలో 34,993 రాగా, రోడ్డు మార్గంలో 392,632 మంది రోడ్డు మార్గంలో వచ్చారు. పాకిస్తాన్ నుంచి అత్యధికంగా 949,895 మంది, ఆ తర్వాతి స్థానంలో 633,253 రాగా, భారతదేశం నుంచి 408,495 మంది కింగ్డమ్కి విచ్చేశారు.
తాజా వార్తలు
- రేషన్ కార్డు సేవలు ఇక మీ ఫోన్లోనే
- గూగుల్ మ్యాప్స్లో సరికొత్త AI ఫీచర్లు
- ఇండిగో ప్రయాణికులకు ‘ఇంధన’ భారం
- అటల్ స్మతిన్యాస్ సొసైటీ కార్యచరణ గురించి పలువురితో చర్చించిన వెంకయ్య నాయుడు
- భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- విలువలతో కూడిన రాజకీయాల్లోకి యువత రావాలి: వెంకయ్య నాయుడు
- అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన మంత్రి లోకేష్
- అమెరికా విమానం కూలిన ఘటనలో నలుగురు మృతి
- కువైట్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- చార్టర్డ్ విమానాలను నిర్వహిస్తున్న ఇండియన్ అసొసియేషన్స్..!!









