4.33 మిలియన్ ఉమ్రా వీసాల్ని జారీ చేసిన సౌదీ
- March 04, 2019
సౌదీ అరేబియా ఈ ఏడాది 4.33 మిలియన్ ఉమ్రా వీసాలను జారీ చేసింది. ఈ విషయాన్ని ఔదీ మినిస్ట్రీ ఆఫ్ హజ్ అండ్ ఉమ్రా పేర్కొంది. మొత్తంగా 4,338,959 వీసాలు మంజూరు చేయడం జరిగిందనీ, 3,892554 యాత్రీకులు కింగ్డమ్కి వచ్చారనీ అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే 443,560 మంది యాత్రీకులు దేశంలోనే ఇంకా వుండగా, 304,897 మంది మక్కాలోనూ, 138,663 మంది మదీనాలోనూ వున్నారు. 3,464,929 మంది వాయు మార్గంలో వచ్చారు. సముద్ర మార్గంలో 34,993 రాగా, రోడ్డు మార్గంలో 392,632 మంది రోడ్డు మార్గంలో వచ్చారు. పాకిస్తాన్ నుంచి అత్యధికంగా 949,895 మంది, ఆ తర్వాతి స్థానంలో 633,253 రాగా, భారతదేశం నుంచి 408,495 మంది కింగ్డమ్కి విచ్చేశారు.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







