షార్జా లో తెలంగాణ వాసి మృతి..మృతుని కుటుంబాన్ని ఆదుకున్న TRS NRI శాఖ
- April 10, 2019
యూఏఈ: షార్జా లో అనారోగ్యం తో మరణించిన రామక్క పేట,దుబ్బాక మండలం ,సిద్దిపేట జిల్లా కు చెందిన పయ్యవుల సత్యనారాయణ విషయం దుబాయ్ సంఘ సేవకులు, అన్న గుండెల్లీ నరసింహ ద్వారా తెలుసుకొని సత్యనారాయణ పార్థివ శరీరాన్ని తెలంగాణ కి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించుటకు TRS NRI ఖతార్ సభ్యులు ముందుకు వచ్చి 20,000 రూపాయల ఆర్ధిక సహాయం చేయడం జరిగింది.
ఈ సందర్బంగా TRS ఖతార్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని,ఉపాధ్యక్షుడు నర్సయ్య డొనికెని, అశ్ఫాక్ అహ్మెద్, మహేందర్ చింతకుంట,శంకరాచారి బొప్పారపు,ప్రేమ్ కుమార్ బొడ్డు, తేజా కుంభాజి, రాజి రెడ్డి సరసం, జాగృతి ఖతార్ నాయకులు శేఖర్ చిలువేరి ఇతరులు మృతుడు సత్యనారాయణ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియ చేసారు.
- రాజ్ కుమార్ వనంబత్తిన, మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్
తాజా వార్తలు
- సౌదీలో 3-సెమిస్టర్ విధానంపై అధ్యయనం పూర్తి..!
- కుమార్తెలను శారీరకంగా హింసించిన తండ్రి అరెస్ట్
- కువైట్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు..!
- ఒమానీ విశ్వవిద్యాలయాలపై రేటింగ్ ప్రారంభం
- దోహా ఇంటెర్నేషనల్ బుక్ ఫెయిర్ ప్రారంభం
- ఫీజులు, ప్రయాణ సమయాలను తగ్గించాలి..పేరెంట్స్
- 175 కోట్ల నెక్లెస్ మెఘా సుధారెడ్డి షో
- ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు బెయిల్
- పోలింగ్ రోజు భారీ వర్ష సూచన..అభ్యర్థుల్లో టెన్షన్ టెన్షన్
- భారత యాత్రికులను స్వాగతించిన సౌదీ మంత్రి