మార్కెట్లో పేరుకుపోయిన కార్లను 48 గంటల్లో తొలగించాలి
- December 31, 2015
మార్కెట్లో పేరుకుపోయిన వందలాది కార్లను సంబంధిత యజమానులు 48 గంటలలో ఆయా వాహనాలను షార్జా మున్సిపాలిటీ హెచ్చరించింది. రద్దీగా ఉండే 'అబూ శగర' ప్రాంతంలో ఉపయోగించిన కార్లను డీలర్లు నిలిపి ఉంచడం సరి కాదని తక్షణమే వాటిని తీసుకువెళ్ళకపొతే, ఆ ప్రాంతాన్నే మూసివేస్తామని అధికారులు హెచ్చరించారు. ఈ విధంగా వీధుల్లో నిలిచిపోయిన ఉపయోగించిన కార్లను వెంటనే తొలగించాలని నోటీసులను సైతం నుబిసిపోలిటి వారికి జారీ చేశారు. ఇటువంటి నిలిచిపోయిన వాహనాల కారణంగా , ప్రతికూల ప్రభావంగా షార్జా నగర అందాలు దెబ్బతినడం జరుగుతుందని అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే , షార్జా లో నివసిస్తున్న స్థానికులకు ఈ నిబంధన వర్తించదని వారు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







