యూఏఈ రెసిడెంట్స్కి కొత్త ఫైనాన్షియల్ స్కామ్పై హెచ్చరిక
- April 19, 2019
అబుదాబీ:నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ప్రతినిథులుగా పరిచయం చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాపై అబుదాబీ పోలీస్ పౌరులు, నివాసితులకు హెచ్చరికలు జారీ చేసింది. ఫేస్ బుక్ ద్వారా ఈ వార్నింగ్ని జారీ చేయడం జరిగింది. బహుమతులు గెలిచారంటూ ఫోన్ చేయడం లేదా టెక్స్ట్ మెసేజ్ చేయడం ద్వారా అమాయకులకు వల విసురుతున్నారనీ, ఇలాంటివారి పట్ల అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచించారు. క్రిమినల్ సెక్యూరిటీ డివిజన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టరేట్ యాక్టింగ్ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ ఒమ్రాన్ అహ్మద్ అల్ మజ్రోయి మాట్లాడుతూ ఇలాంటి నేరాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సి వుందని అన్నారు. ఫేక్ ఫోన్ కాల్స్కి ప్రజలు స్పందించవద్దని ఆయన సూచించారు. బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డుల వివరాలు గోప్యంగా వుంచుకోవాలని హెచ్చరించారు.
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









