యూఏఈ రెసిడెంట్స్కి కొత్త ఫైనాన్షియల్ స్కామ్పై హెచ్చరిక
- April 19, 2019
అబుదాబీ:నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ప్రతినిథులుగా పరిచయం చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాపై అబుదాబీ పోలీస్ పౌరులు, నివాసితులకు హెచ్చరికలు జారీ చేసింది. ఫేస్ బుక్ ద్వారా ఈ వార్నింగ్ని జారీ చేయడం జరిగింది. బహుమతులు గెలిచారంటూ ఫోన్ చేయడం లేదా టెక్స్ట్ మెసేజ్ చేయడం ద్వారా అమాయకులకు వల విసురుతున్నారనీ, ఇలాంటివారి పట్ల అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచించారు. క్రిమినల్ సెక్యూరిటీ డివిజన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టరేట్ యాక్టింగ్ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ ఒమ్రాన్ అహ్మద్ అల్ మజ్రోయి మాట్లాడుతూ ఇలాంటి నేరాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సి వుందని అన్నారు. ఫేక్ ఫోన్ కాల్స్కి ప్రజలు స్పందించవద్దని ఆయన సూచించారు. బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డుల వివరాలు గోప్యంగా వుంచుకోవాలని హెచ్చరించారు.
తాజా వార్తలు
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు







