యూఏఈ రెసిడెంట్స్కి కొత్త ఫైనాన్షియల్ స్కామ్పై హెచ్చరిక
- April 19, 2019అబుదాబీ:నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ప్రతినిథులుగా పరిచయం చేసుకుంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాపై అబుదాబీ పోలీస్ పౌరులు, నివాసితులకు హెచ్చరికలు జారీ చేసింది. ఫేస్ బుక్ ద్వారా ఈ వార్నింగ్ని జారీ చేయడం జరిగింది. బహుమతులు గెలిచారంటూ ఫోన్ చేయడం లేదా టెక్స్ట్ మెసేజ్ చేయడం ద్వారా అమాయకులకు వల విసురుతున్నారనీ, ఇలాంటివారి పట్ల అప్రమత్తంగా వుండాలని పోలీసులు సూచించారు. క్రిమినల్ సెక్యూరిటీ డివిజన్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టరేట్ యాక్టింగ్ డైరెక్టర్ బ్రిగేడియర్ జనరల్ ఒమ్రాన్ అహ్మద్ అల్ మజ్రోయి మాట్లాడుతూ ఇలాంటి నేరాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన పెరగాల్సి వుందని అన్నారు. ఫేక్ ఫోన్ కాల్స్కి ప్రజలు స్పందించవద్దని ఆయన సూచించారు. బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డుల వివరాలు గోప్యంగా వుంచుకోవాలని హెచ్చరించారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ