2000 స్కూల్ బస్లకు ట్రాకింగ్ సిస్టమ్
- April 20, 2019మస్కట్: ఓక్సిడెంటల్ పెట్రోలియమ్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మధ్య ఒప్పదంతో 2,000 బస్సులకు సేఫ్టీ మరియు ట్రాకింగ్ ఎక్విప్మెంట్ని దర్బ్ అల్ సలామా ప్రాజెక్టులో భాగంగా అమర్చనున్నారు. ఒమన్ రోడ్ సేఫ్టీ అసోసియేషన్ సీనియర్ మెంబర్ ఈ నిర్ణయం ఎంతో గొప్పదని అభివర్ణించారు. మొత్తం 6,500 బస్సులకు ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ సిస్టమ్స్ని అమర్చాలని డిసెంబర్లో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తమ ప్లాన్స్ని వివరించడం జరిగింది. తదుపరి సెమిస్టర్ నాటికి 1,500 బస్సులకు ఈ సిస్టమ్ని అమర్చఉతామనీ, అకడమిక్ ఇయర్ పూర్తయ్యేనాటికి 5,000 బస్సులకు ఈ సిస్టమ్ని అందించాలనేది లక్ష్యంగ ఆపెట్టుకున్నామని జనరల& డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ - మస్కట్, డైరెక్టర్ జనరల్ అలి అల్ జవహరి చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..
- అమ్మ ఆదర్శ పాఠశాల, వరి ధాన్యం కొనుగోళ్ల పై కీలక ఆదేశాలు జారీ
- ఖతార్లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల