సౌదీ అరేబియా లో 37 మంది ఉగ్రవాదులకు మరణదండన
- April 24, 2019సౌదీ అరేబియా: ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారనే అభియోగాలపై సౌదీ అరేబియా మంగళవారం 37 మందికి సామూహిక మరణదండన అమలుచేసింది. రియాద్తోపాటు మక్కా, మదీన, కాసిం, తూర్పు ప్రావిన్సులో ఈ శిక్షలు అమలుపరిచింది. శాంతిభద్రతలను అస్థిరపరిచేందుకు ఉగ్రవాద చర్యలకు పాల్పడినందుకు వీరికి మరణశిక్ష విధించినట్లు అధికారిక సౌదీ ప్రెస్ ఏజెన్సీ(ఎస్పీఏ) వెల్లడించింది. మరణశిక్ష అనంతరం ఓ వ్యక్తికి శిలువ వేసినట్లు తెలిపింది. తీవ్రమైన నేరానికి పాల్పడిన వారికి ఈ శిక్ష విధిస్తారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 100 మందికి మరణదండన విధించినట్లు ఎస్పీఏ తెలిపింది.
తాజా వార్తలు
- షార్జాలో విషాదం.. లాక్ చేసిన కారులో ఏడేళ్ల చిన్నారి మృతి
- ఫుజైరాలో వైల్డ్ క్యాట్ పట్టివేత.. ఓనరుకు భారీ జరిమానా
- కువైట్ టవర్ టిక్కెట్ల ఫోర్జరీ.. ప్రవాసికి 7 ఏళ్ల జైలుశిక్ష
- టూరిజం ప్యాకేజీలను ఆవిష్కరించిన ఒమన్
- సోదరుడిని కత్తితో చంపిన యువకుడికి 15ఏళ్ల జైలుశిక్ష
- దుబాయ్ టాక్సీలో వస్తువులు మర్చిపోతే ఏం చేయాలి?
- ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్..
- ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమాన సర్వీసులు రద్దు
- వేములవాడ ఆలయంలో ప్రధాని మోడీ ప్రత్యేక పూజలు
- బహ్రెయిన్ స్కూళ్లల్లో ఇంగ్లిష్ లో సైన్స్, మ్యాథ్స్ బోధన