రమదాన్: 500కి పైగా కన్స్యుమర్ గూడ్స్ ధరల తగ్గింపు
- April 26, 2019
దోహా: మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ అండ్ ఇండస్ట్రీ, 500కి పైగా కమోడిటీస్ ధరల్ని తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. పవిత్ర రమదాన్ నేపథ్యంలో ఈ ధరల తగ్గింపుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రముఖ సూపర్ మార్కెట్స్తో కలిసి తీసుకున్న ఈ నిర్ణయం నేపథ్యంలో ధరలు నేటి నుంచి తగ్గుతాయి. ఈ తగ్గుదల రమదాన్ పూర్తయ్యేవరకు అమల్లో వుంటుంది. తగ్గిన ధరల ప్రకారం బలాద్నా మిల్క్ 1 లీటర్ 5 ఖతారీ రియాల్స్కి దొరుకుతుంది. 800 గ్రాముల అల్ వహా ఫ్రశ్రీష్ చికెన్ 13.25 ఖతారీ రియాల్స్. ఫ్రోజెన్ హోల్ చికెన్ 1 కిలో 11 ఖతారీ రియాల్స్. పంజాబీ గార్డెన్ బాస్మతీ రైస్ 29 ఖతారీ రియాల్స్కి ఐదు కేజీలు లభ్యమవుతాయి. రమదాన్ సందర్భంగా కమోడిటీస్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సప్లయర్స్తో కమ్యూనికేట్ చేసినట్లు మినిస్ట్రీ వివరించింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







