మోదీపై పోటీగా నామినేషన్లు దాఖలు చేసిన నిజామాబాద్ రైతులు
- April 29, 2019వారణాసి:మొన్న నిజామాబాద్ ఎన్నికల్లో పోటీ చేసి సంచలనం సృష్టించిన రైతలు.. ఇప్పుడు నేరుగా వారణాసిలో నామినేషన్లు వేశారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తుండడంతో అక్కడ నుంచి ఇవాళ నిజామాబాద్ రైతులు నామినేషన్లు దాఖలు చేశారు.
పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతులు తమ నిరసన తెలిపేందుకు వారణాసిలో నామినేషన్లు వేశారు. జిల్లా నుంచి దాదాపు 50 మంది రైతులు నామినేషన్లు వేశారు. మధ్యాహ్నం మూడు గంటలకే వారంతా క్యూ లైన్లో నిలబడి ఉండడంతో నామినేషన్ వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు.వారణాసికి రైతులకు మద్దతుగా కోటపాటి నర్సింహం నాయుడు కూడా వెళ్లారు.
తాజా వార్తలు
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..
- ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- ప్రధాని మోడీ ప్రసంగం పై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నాం: ఈసీ