ఒకే రోజు రెండు రోడ్డు ప్రమాదాలు
- May 11, 2019బహ్రెయిన్: ఒకే రోజు రెండు కారు ప్రమాదాలు పది గంటల వ్యవధిలో చోటు చేసుకున్నాయి. ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ కాజ్ వే మీద ఓ రోడ్డు ప్రమాదం జరుగగా, సనాబిస్లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు అతి వేగం కారణంగానే ప్రమాదానికి గురయ్యాయి. మొదటి ఘటనలో కారు ఓవర్న్ టర్న్ అయి పామ్ టీని ఢీకొంది. మరో ఘటనలో కారు, డెలివరీ బైక్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్లకి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. అయితే బైక్ మీద వెళుతున్న వ్యక్తికి మాత్రం గాయాలయ్యాయి. వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా వుండాలని, పరిమిత వేగంతో వాహనాల్ని నడపాల్సి వుంటుందని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు