2000 మంది కువైటీ ఫిలిగ్రిమ్స్ పేర్లను తనిఖీ చేసిన హజ్ డిపార్ట్మెంట్
- May 20, 2019
కువైట్: హజ్ డిపార్ట్మెంట్, 2000 మంది కువైటీ ఫిలిగ్రిమ్స్ తాలూకు వివరాల్ని పరిశీలించిందని మినిస్ట్రీ ఆఫ్ అవ్కాఫ్ అండర్ సెక్రెటరీ ఫరీద్ ఇమాది పేర్కొన్నారు. హజ్ ప్రోగ్రామ్కి సంబంధించి 1,300 కువైటీ దినార్స్ ఖర్చుతో రిజిస్టర్ చేసుకున్న ఫిలిగ్రిమ్స్కి సంబంధించిన డేటాని పరిశీలించారు. రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ తర్వాత, స్క్రూటినీ వుంటుందనీ, ఎవరైతే మినిస్ట్రీ ఇచ్చిన నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేయరో వారి పేర్లను తొలగించడం జరుగుతుందని ఆయన చెప్పారు. 1,300 కువైటీ దినార్స్తో అన్ని సర్వీసుల్నీ హజ్ ఫిలిగ్రిమ్స్కి అందిస్తారు. కాగా, హజ్ కారవాన్స్ విషయమై సౌదీ అరేబియా నుంచి అప్రూవల్ కోసం ఎదురుచూస్తున్నట్లు ఇమాది వివరించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







