ఎన్టీఆర్ కు తారక్, కళ్యాణ్ రామ్ నివాళి
- May 28, 2019
తెలుగు వారి ఆత్మ గౌరవానికి నిలువెత్తు నిదర్శనమై నినదించిన నందమూరి తారకరామారావు జయంతి నేడు ( may 28). ఎన్టీఆర్ 96వ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. ఉదయాన్నే ఎన్టీఆర్ ఘాట్కు వెళ్లి తాతను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ తెలుగుజాతికి చేసిన సేవల్ని ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు. పెద్దాయన ఆశీస్సులు ఎప్పటికీ తెలుగు ప్రజలకు ఉండాలని ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







