మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- November 09, 2025
మస్కట్: ఒమన్ లో మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తూ ముగ్గురు ఆసియన్లు పట్టుబట్టారు. సముద్ర మార్గం ద్వారా దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన చొరబాటుదారుడితో సహా ఆసియా జాతీయతకు చెందిన ముగ్గురు వ్యక్తులను డైరెక్టరేట్ జనరల్ ఫర్ కాంబాటింగ్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ అరెస్టు చేసింది. ఖురియాత్ విలాయత్ బీచ్లలో డెలివరీ సందర్భంగా వారిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో క్రిస్టల్ మెత్ మరియు హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వారిలో ఒక నిందితుడి నివాసం నుండి క్రిస్టల్ మెత్ను తిరిగి ప్యాకేజింగ్ చేయడానికి ఉపయోగించే సాధనాలను స్వాధీనం చేసుకున్నామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!
- ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా సుందరిగిరి శంకర్ గౌడ్కు ప్రత్యేక సేవా అవార్డు
- గ్లోబల్ విలేజ్లో కార్నివాల్ స్పెషల్ ఆఫర్: AED 99కే అన్లిమిటెడ్ రైడ్స్
- వాట్సాప్లోనే ఆరోగ్య సేవలు.. ఏపీ ప్రభుత్వ కొత్త నిర్ణయం
- బస్సు ప్రయాణికులను టార్గెట్ చేసిన దొంగల ముఠా అరెస్ట్
- సముద్రంలో అనుమానస్పద వస్తువుల గురించి తెలియజేయాలని విజ్ఞప్తి..!!
- బహ్రెయిన్ సిబ్బందికి సహాయం అందించాలని కోరిన ఎంపీలు..!!









