మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- November 09, 2025
మస్కట్: ఒమన్ లో మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తూ ముగ్గురు ఆసియన్లు పట్టుబట్టారు. సముద్ర మార్గం ద్వారా దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన చొరబాటుదారుడితో సహా ఆసియా జాతీయతకు చెందిన ముగ్గురు వ్యక్తులను డైరెక్టరేట్ జనరల్ ఫర్ కాంబాటింగ్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ అరెస్టు చేసింది. ఖురియాత్ విలాయత్ బీచ్లలో డెలివరీ సందర్భంగా వారిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి పెద్ద మొత్తంలో క్రిస్టల్ మెత్ మరియు హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వారిలో ఒక నిందితుడి నివాసం నుండి క్రిస్టల్ మెత్ను తిరిగి ప్యాకేజింగ్ చేయడానికి ఉపయోగించే సాధనాలను స్వాధీనం చేసుకున్నామని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్ సేవల పెండింగ్ను త్వరగా పరిష్కరిస్తాం: కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్ రెడ్డి
- దుబాయ్ సౌత్లో వర్క్షాప్ ప్రమాదంతో భారీ అగ్నిప్రమాదం.. పలు ట్రక్కులు, కారవాన్లు దగ్ధం
- హీట్ ఎగ్జాస్షన్, చర్మ గాయాలపై యూఏఈ నిపుణుల హెచ్చరిక..!!
- ఒమాన్లో పొగమంచు హెచ్చరిక జారీ..!!
- మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!
- ఖతార్ ఎయిర్వేస్ విమానాల్లో ‘నబ్ద్ ఖతార్’ అనుభవం..!!
- అనుమతి లేని ప్రాంతాల్లో ఈతకు వెళ్లొద్దు..!!
- షేక్ జాబర్ బ్రిడ్జిపైనుంచి జంప్.. మహిళ ఆత్మహత్యాయత్నం..!!
- యూఏఈలో టెలీమార్కెటింగ్ నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్







