శ్రీవారిని దర్శించుకున్న వై.యస్ జగన్
- May 29, 2019తిరుమల: తిరుమల శ్రీవారిని వైకాపా అధ్యక్షుడు జగన్ దర్శించుకున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయం వద్దకు చేరుకున్న కాబోయే సీఎం జగన్కు టిటిడి ఈవో అనిల్కుమార్ సింఘాల్, అర్చకులు ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వైకాపా ఎమ్మెల్యేలు కరుణాకర్రెడ్డి, రోజా, సామినేని ఉదయభాను, పలువురు సీనియర్నేతలు జగన్తో పాటు శ్రీవారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్
- తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు రోడ్డు ప్రమాదంలో 10 మంది మృతి
- ఇళ్ల మరమ్మతులకు Dh2 బిలియన్ ఫండ్
- ఈజిప్షియన్లకు వర్క్ పర్మిట్ జారీ నిలిపివేత..!
- విదేశీ కార్మికుల కోసం బహ్రెయిన్లో కొత్త చట్టం..!
- హాస్పిటల్లో చేరిన కింగ్ సల్మాన్..!
- ఒమన్ లో 'ఎక్స్చేంజ్ యువర్ ల్యాండ్' ప్రారంభం
- ఏప్రిల్ 16న విధించిన ట్రాఫిక్ జరిమానాలు రద్దు
- ఐపీఎల్ టికెట్ల అమ్మకాల్లో భారీ అక్రమాలు..
- ముగిసిన రెండో విడత ఎన్నికల ప్రచారం..