ఫేక్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలపై ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
- May 31, 2019
కువైట్:కువైట్లోని ఇండియన్ ఎంబసీ, ఫేక్ రిక్రూట్మెంట్ ఎజెన్సీలు అలాగే కంపెనీల పట్ల అప్రమత్తంగా వుండాలని తమ పౌరుల్ని హెచ్చరించింది. ఉద్యోగాలు చూపిస్తామంటూ వచ్చే ప్రకటనల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలనీ, పూర్తిస్థాయి సమాచారాన్ని పరిశీలించాకనే ఆయా సంస్థల్ని ఆశ్రయించడం మేలని ఎంబసీ ఓ ప్రకటనలో సూచించింది. రిక్రూట్మెంట్ ఏజెన్సీలు, కంపెనీలకు సంబంధించి ఎంబసీ, తన వెబ్సైట్లో కొన్ని వివరాలు పొందుపరిచిందనీ, అందులో తగిన వివరాలు లభ్యమవుతాయని అధికారులు చెబుతున్నారు. జాబ్ ఆపర్చ్యూనిటీస్ వెరిఫై చేసుకోవడానికి ఓ వెబ్సైట్ కూడా అందుబాటులో వుందని ఆ వివరాల్నీ ఎంబసీలో చెక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇండియన్ ఎంబసీ కువైట్ని సంప్రదిస్తే, ఎలాంటి సమస్యలూ వుండవని ఎంబసీ చెబుతోంది.
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







