ఇంట్లో అగ్ని ప్రమాదం: ముగ్గురి మృతి
- May 31, 2019
మస్కట్:ఒమనీ మహిళ, ఇద్దరు చిన్నారులు అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తమ ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో వీరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు. విలాయత్ ఆఫ్ బహ్లాలోని జబ్రీన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదం గురించిన సమాచారం అందుకోగానే సంఘటనా స్థలానికి చేరుకున్న పిఎసిడిఎ సిబ్బంది, మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నించడం జరిగింది. అయితే అప్పటికే ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ కొనసాగుతోందని రాయల్ ఒమన్ పోలీస్ అధికార ప్రతినిథి చెప్పారు.
తాజా వార్తలు
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!







