మసీదుల మరమ్మత్తుల కోసం 5కోట్లు విడుదల చేసిన జగన్
- June 01, 2019
అమరావతి:రంజాన్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో.. ఎపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. మసీదులు, ఈద్గాల్లో మరమ్మతులు, రంగులు వేయడం కోసం రూ.5 కోట్లు విడుదల చేస్తూ.. ఎపి ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో జిల్లాల్లో ఇఫ్తార్ విందులు కూడా నిర్వహించుకోవచ్చని ఎపి ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. శనివారం ఉదయం ఎపి ఆర్థిక శాఖ ఉన్నతాధికారు లతో సిఎం జగన్ సమీక్షా నిర్వహించారు. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం, ఖర్చులు, పెండింగ్ బిల్లులు సహా పలు అంశాలపై జగన్ చర్చించారు.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







