ఎంపిక చేసిన 'డు' వినియోగదారులకు ఉచితంగా 5జి ఫోన్
- June 01, 2019
ఎటిసలాట్ తర్వాత మరో టెలికామ్ జెయింట్ 5జి మొబైల్ సర్వీస్ని అందుబాటులోకి తెచ్చింది. ఇంటిగ్రేటెడ్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ (ఇఐటిసి)కి చెందిన డు, జెడ్టిఇతో కలిసి 5జి కనెక్టివిటీనీ ఎక్సాన్ ప్రో 10 హ్యాండ్సెట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. మే 8 నుంచి రిజిస్టర్ చేసుకున్న వినియోగదారుల్లో కొందర్ని ఎంపిక చేసి, వారికి 5జి ఫోన్లను అందించారు. 4జితో పోల్చితే 20 రెట్ల వేగంతో 5జి సర్వీసులు పనిచేస్తాయి. రానున్న రోజుల్లో 5జి రెడీ హ్యాండ్సెట్స్ని విస్తృతంగా అందుబాటులోకి తీసుకొస్తామని డు సంస్థ ప్రకటించింది. హువాయె మేట్ 5జి అలాగే జెడ్టిఇ రూటర్స్ కూడా ఇందులో వుంటాయి.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







