902 విమానాలు, 233,000 మంది ప్రయాణీకులు
- June 04, 2019కువైట్: డైరెక్టర్ జనరల్ - డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) యూసుఫ్ అల్ ఫౌజాన్ మాట్లాడుతూ, ఈద్ అల్ ఫితర్ హాలీడే సందర్భంగా 902 విమానాల్లో 233,000 మంది ప్రయాణీకులు కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రయాణించినట్లుగా తెలిపారు. కాగా, ట్రావెల్ మరియు టూరిజం ఏజెన్సీస్ వెల్లడించిన వివరాల ప్రకారం టిక్కెట్ ధరలు గత ఏడాదితో పోల్చితే ఈసారి 20 నుంచి 30 శాతం పెరిగినట్లు కూడా తెలుస్తోంది.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు