బిగ్ టికెట్ అబుధాబి ర్యాఫిల్: 10 మిలియన్ దిర్హామ్ గెల్చుకున్న భారత వలసదారుడు
- June 05, 2019
మొత్తం పది మంది విజేతల్లో మళ్ళీ భారతీయులే అత్యధిక సంఖ్యలో వున్నారు. అబుధాబి బిగ్ టికెట్ రఫాలెలో ఇంకోసారి ఈ అద్భుతం చోటు చేసుకుంది. సంజయ్ నాథ్ అనే వ్యక్తి మొదటి విజేతగా 10 మిలియన్ దిర్హామ్ల బంపర్ ప్రైజ్ గెల్చుకున్నారు. రెండో ప్రైజ్ కూడా భారతీయ వలసదారుడైన బిను గోపీ నాథన్కి దక్కింది. ఈయన 100,000 దిర్హామ్లు గెల్చుకున్నారు. బంగ్లాదేశ్కి చెందిన షిపాక్ బారువా ల్యాండ్ రోవర్ సిరీస్ 16 కారుని గెల్చుకున్నారు. మరో భారత జాతీయుడు ఆషిక్ పుల్లిషెఈ 90,000 దిర్హామ్లు గెల్చుకోగా జమాల్ అనే మరో ఇడియన్ 80,000 దిర్హామ్లు కైవసం చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







