బిగ్ టికెట్ అబుధాబి ర్యాఫిల్: 10 మిలియన్ దిర్హామ్ గెల్చుకున్న భారత వలసదారుడు
- June 05, 2019
మొత్తం పది మంది విజేతల్లో మళ్ళీ భారతీయులే అత్యధిక సంఖ్యలో వున్నారు. అబుధాబి బిగ్ టికెట్ రఫాలెలో ఇంకోసారి ఈ అద్భుతం చోటు చేసుకుంది. సంజయ్ నాథ్ అనే వ్యక్తి మొదటి విజేతగా 10 మిలియన్ దిర్హామ్ల బంపర్ ప్రైజ్ గెల్చుకున్నారు. రెండో ప్రైజ్ కూడా భారతీయ వలసదారుడైన బిను గోపీ నాథన్కి దక్కింది. ఈయన 100,000 దిర్హామ్లు గెల్చుకున్నారు. బంగ్లాదేశ్కి చెందిన షిపాక్ బారువా ల్యాండ్ రోవర్ సిరీస్ 16 కారుని గెల్చుకున్నారు. మరో భారత జాతీయుడు ఆషిక్ పుల్లిషెఈ 90,000 దిర్హామ్లు గెల్చుకోగా జమాల్ అనే మరో ఇడియన్ 80,000 దిర్హామ్లు కైవసం చేసుకున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







