రమదాన్ సందర్భంగా 22,000కి పైగా మీల్స్ పంపిణీ
- June 05, 2019
రమదాన్ సీజన్లో పేద కుటుంబాలకు స్థానిక ఎన్జివో 'కన్సర్వింగ్ బౌంటీస్' 22,000లకి పైగా మీల్స్ని పంపిణీ చేసింది. కింగ్డమ్ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించడం ద్వారా, అలాగే హోటల్స్, రెస్టారెంట్స్ నుంచి కలెక్ట్ చేసిన ఆహారాన్ని అవసరమైన వారికి అందించడం జరిగింది. హెల్త్ స్టాండర్డ్స్కి అనుగుణంగానే ఆహారాన్ని సేకరించి, పంపిణీ చేశామని ఎన్జిఓ సంస్థ ప్రతినిథులు తెలిపారు. 2018లోనూ ఈ సంస్థ పెద్దయెత్తున మీల్స్ పంపిణీ చేపట్టింది. అప్పట్లో 14,000కి పైగా మీల్స్ అందించగా, ఈసారి 22,000కి పైగా మీల్స్ పంపిణీ చేపట్టగలిగినట్లు నిర్వాహకులు తెలిపారు. 'యువర్ ఎక్సెస్ ఈజ్ సంవన్ ఎల్స్స్ రిలీఫ్' అనే నినాదంతో ఛారిటీ వర్క్ చేపట్టామని కన్సర్వింగ్ బౌంటీస్ సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







