రమదాన్ సందర్భంగా 22,000కి పైగా మీల్స్ పంపిణీ
- June 05, 2019
రమదాన్ సీజన్లో పేద కుటుంబాలకు స్థానిక ఎన్జివో 'కన్సర్వింగ్ బౌంటీస్' 22,000లకి పైగా మీల్స్ని పంపిణీ చేసింది. కింగ్డమ్ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించడం ద్వారా, అలాగే హోటల్స్, రెస్టారెంట్స్ నుంచి కలెక్ట్ చేసిన ఆహారాన్ని అవసరమైన వారికి అందించడం జరిగింది. హెల్త్ స్టాండర్డ్స్కి అనుగుణంగానే ఆహారాన్ని సేకరించి, పంపిణీ చేశామని ఎన్జిఓ సంస్థ ప్రతినిథులు తెలిపారు. 2018లోనూ ఈ సంస్థ పెద్దయెత్తున మీల్స్ పంపిణీ చేపట్టింది. అప్పట్లో 14,000కి పైగా మీల్స్ అందించగా, ఈసారి 22,000కి పైగా మీల్స్ పంపిణీ చేపట్టగలిగినట్లు నిర్వాహకులు తెలిపారు. 'యువర్ ఎక్సెస్ ఈజ్ సంవన్ ఎల్స్స్ రిలీఫ్' అనే నినాదంతో ఛారిటీ వర్క్ చేపట్టామని కన్సర్వింగ్ బౌంటీస్ సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







