రాజు సుందరం డైరెక్షన్లో శర్వా
- June 10, 2019
సీనియర్ కొరియోగ్రాఫర్ రాజు సుందరం త్వరలోనే దర్శకత్వం చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. పదేళ్లకు ముందే ఈయన దర్శకుడిగా `నీవల్లే నీవల్లే` సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. తర్వాత కొరియోగ్రాఫర్గానే బిజీగా మారిపోయారు. అయితే మళ్లీ ఆయన మెగాఫోన్ పట్టాలనుకుని ఓ కథను సిద్ధం చేసుకున్నారు.
రీసెంట్గా శర్వానంద్ను కలిసి లైన్ చెప్పారట. పూర్తి స్క్రిప్ట్తో వస్తే అప్పుడు ఆలోచిస్తానని శర్వా చెప్పడంతో రాజు సుందరం స్క్రిప్ట్ను రెడీ చేసే పనిలో బిజీ బిజీగా ఉన్నారట. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరలో, లేక వచ్చే ఏడాదో శర్వానంద్, రాజు సుందరం కలయికలో సినిమా సెట్స్కు వెళుతుంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









