రాజు సుందరం డైరెక్షన్లో శర్వా
- June 10, 2019
సీనియర్ కొరియోగ్రాఫర్ రాజు సుందరం త్వరలోనే దర్శకత్వం చేయబోతున్నారా? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. పదేళ్లకు ముందే ఈయన దర్శకుడిగా `నీవల్లే నీవల్లే` సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. తర్వాత కొరియోగ్రాఫర్గానే బిజీగా మారిపోయారు. అయితే మళ్లీ ఆయన మెగాఫోన్ పట్టాలనుకుని ఓ కథను సిద్ధం చేసుకున్నారు.
రీసెంట్గా శర్వానంద్ను కలిసి లైన్ చెప్పారట. పూర్తి స్క్రిప్ట్తో వస్తే అప్పుడు ఆలోచిస్తానని శర్వా చెప్పడంతో రాజు సుందరం స్క్రిప్ట్ను రెడీ చేసే పనిలో బిజీ బిజీగా ఉన్నారట. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది చివరలో, లేక వచ్చే ఏడాదో శర్వానంద్, రాజు సుందరం కలయికలో సినిమా సెట్స్కు వెళుతుంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







