మస్కట్లో అగ్ని ప్రమాదం: నాలుగు ట్రక్కుల ధ్వంసం
- June 15, 2019
మస్కట్:మస్కట్ గవర్నరేట్ పరిధిలో జరిగిన అగ్ని ప్రమాదం నాలుగు ట్రక్కుల దహనానికి కారణమయ్యింది. పబ్లిక్ అతారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్సెస్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఫైర్ ఫైటర్స్, అగ్ని కీలల్ని నియంత్రించేందుకు ప్రయత్నించారనీ, అయితే అప్పటికే వాహనాలు కాలి బూడిదయ్యాయని అధికారులు వెల్లడించారు. బౌషర్లోని గలా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ సంస్థకు చెందిన నాలుగు ట్రక్కులు కాలిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







