మస్కట్లో అగ్ని ప్రమాదం: నాలుగు ట్రక్కుల ధ్వంసం
- June 15, 2019మస్కట్:మస్కట్ గవర్నరేట్ పరిధిలో జరిగిన అగ్ని ప్రమాదం నాలుగు ట్రక్కుల దహనానికి కారణమయ్యింది. పబ్లిక్ అతారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్సెస్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఫైర్ ఫైటర్స్, అగ్ని కీలల్ని నియంత్రించేందుకు ప్రయత్నించారనీ, అయితే అప్పటికే వాహనాలు కాలి బూడిదయ్యాయని అధికారులు వెల్లడించారు. బౌషర్లోని గలా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ సంస్థకు చెందిన నాలుగు ట్రక్కులు కాలిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి వుంది.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు