మిస్ ఇండియా రన్నరప్గా తెలుగమ్మాయి..
- June 16, 2019మిస్ ఇండియా రన్నరప్గా తెలుగమ్మాయి ఎంపికైంది. తెలంగాణకు చెందిన సంజనా విజ్.. ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో రెండో స్థానాన్ని దక్కించుకుంది. మిస్ ఇండియా కిరీటాన్ని రాజస్థాన్కి చెందిన 20 ఏళ్ల సుమన్ రావు సొంతం చేసుకుంది. మిస్ ఇండియా యునైటెడ్ కాంటినెంట్స్ 2019గా బీహార్కి చెందిన శ్రేయా శంకర్, మిస్ గ్రాండ్ ఇండియా 2019గా ఛత్తీస్గఢ్కి చెందిన శివానీ జాదవ్ నిలిచింది.
తాజా వార్తలు
- ఎయిరిండియా ఎక్స్ప్రెస్ అదిరే ఆఫర్..
- కవిత అరెస్ట్ పై తొలిసారి స్పందించిన కేసీఆర్..
- ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా
- భారత్ మరియు దక్షిణాసియాలో హైదరాబాద్ విమానాశ్రేయనిదే అగ్రస్థానం
- తుఫాను ఫోటోలను ఆన్లైన్లో పోస్ట్ చేయడం చట్టవిరుధ్ధం..యూఏఈ
- పౌరులు, నివాసితుల భద్రతే ముఖ్యం..యూఏఈ అధ్యక్షుడు
- సౌదీల్లో 50% ట్రాఫిక్ తగ్గింపు ఆఫర్ అమలు
- వరద నీటిలో తెలియాడుతున్న వందలాది కార్లు..!
- ఇండియన్ ఇంజనీర్స్ సమస్యపై కీలక చర్చ
- ఒడిశాలోని జాజ్పూర్ కలెక్టర్గా తెలుగు వ్యక్తి నిఖిల్ పవన్ కళ్యాణ్