తెలంగాణలో జూడాల ఆందోళన
- June 17, 2019
హైదరాబాద్: కోల్కత్తాలో జూనియర్ వైద్యులపై దాడిని నిరసిస్తూ చేపట్టిన దేశవ్యాప్త ఆందోళనకు తెలంగాణ వైద్యులు మద్దతు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఓపి సేవలను నిలిపివేసి నిరసన చేపట్టారు. ఉస్మానియా ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు అత్యవసర సేవల మినహా ఓపి సేవలను బహిష్కరించారు. ఆసుపత్రి ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఉస్మానియాకు వచ్చే రోగులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి సేవలందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండ్ నాగేందర్ తెలిపారు.
మరోవైపు గాంధీ ఆసుపత్రిలో జూనియర్ వైద్యులు నిరసనకు దిగారు. వైద్యులకు రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో వైద్యుల ఆందోళన కొనసాగుతుంది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







