4 నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 22 మంది మృతి
- June 20, 2019
బహ్రెయిన్: 2019 తొలి నాలుగు నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు 22 మందిని బలి తీసుకున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్తో కలిసి ఈ వివరాల్ని వెల్లడించడం జరిగింది. మార్చి నెలలో అత్యధికంగా మరణాలు సంభవించాయి. మొత్తం ఏడుగురు ఈ నెలలో ప్రాణాలు కోల్పోయారు. జవనరి నెలలో ఆరుగురు, ఫిబ్రవరి నెలలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఏప్రిల్లో ముగ్గురు రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. మొత్తం 132 మంది డ్రైవర్స్కి తీవ్ర గాయాలు కాగా, 134 మందికి ఓ మోస్తరు గాయాలయ్యాయి. లైసెన్స్డ్ వాహనాల సంఖ్య తొలి నాలుగు నెలల్లో 5000 వరకు పెరిగాయి. మొత్తం వాహనాల సంఖ్య 725,589కి చేరుకుంది ఏప్రిల్ నాటికి.
తాజా వార్తలు
- సౌదీపై డ్రోన్ దాడులను ఖండించిన జీసీసీ ప్రధాన కార్యదర్శి
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!







