4 నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 22 మంది మృతి
- June 20, 2019
బహ్రెయిన్: 2019 తొలి నాలుగు నెలల్లో జరిగిన రోడ్డు ప్రమాదాలు 22 మందిని బలి తీసుకున్నాయి. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ - జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్తో కలిసి ఈ వివరాల్ని వెల్లడించడం జరిగింది. మార్చి నెలలో అత్యధికంగా మరణాలు సంభవించాయి. మొత్తం ఏడుగురు ఈ నెలలో ప్రాణాలు కోల్పోయారు. జవనరి నెలలో ఆరుగురు, ఫిబ్రవరి నెలలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఏప్రిల్లో ముగ్గురు రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. మొత్తం 132 మంది డ్రైవర్స్కి తీవ్ర గాయాలు కాగా, 134 మందికి ఓ మోస్తరు గాయాలయ్యాయి. లైసెన్స్డ్ వాహనాల సంఖ్య తొలి నాలుగు నెలల్లో 5000 వరకు పెరిగాయి. మొత్తం వాహనాల సంఖ్య 725,589కి చేరుకుంది ఏప్రిల్ నాటికి.
తాజా వార్తలు
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!
- GCC జాయింట్ డిఫెన్స్ కౌన్సిల్ అత్యవసర సమావేశం..!!
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట