వస్త్ర ధారణపై సలాలా టూరిస్టులకు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం సూచన
- June 24, 2019
మస్కట్: దోఫార్ గవర్నరేట్ని ఈ ఖరీఫ్ సీజన్లో సందర్శించే టూరిస్టులకు మినిస్ట్రీ ఆఫ్ టూరిజం కీలకమైన సూచన చేసింది. స్థానిక సంప్రదాయాల్ని గౌరవించి, వస్త్ర ధారణ పద్ధతిగా వుండాలన్నదే ఆ కీలక సూచన. దీనికి సంబంధించి మినిస్ట్రీ 50,000 లీఫ్లెట్స్ని కూడా విడుదల చేసింది. డ్రెస్సింగ్ విషయంలో అవగాహన కల్పించేందుకు ట్రాన్స్పోర్ట్ కంపెనీలకూ ఈ మేరకు సమాచారమిచ్చింది మినిస్ట్రీ. జూన్ 21న ప్రారంభమైన ఈ ఖరీఫ్ సీజన్ సెప్టెంబర్ 21 వరకు కొనసాగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ టూరిజం - డైరెక్టర్ ఆఫ్ టూరిజం అవేర్నెస్ అమినా అల్ బలౌషి మాట్లాడుతూ, మినిస్ట్రీ సూచనల మేరకు టూరిస్టులు వ్యవహరించాలని కోరారు. ఇస్లామిక్ సంప్రదాయాల్ని ఇబ్బంది పెట్టేలా వస్త్ర ధారణ వుండకూడదని మినిస్ట్రీ స్పష్టంగా తన సూచనల్లో పేర్కొంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







