అభా ఎయిర్ పోర్ట్పై హౌతీ దాడి: 8 మంది సౌదీలు, ఒక భారతీయుడికి గాయాలు
- July 02, 2019
సౌదీ అరేబియా: ఇరాన్ మద్దతుతో హౌతీ తీవ్రవాదులు జరిపిన దాడిలో మొత్తం 9 మంది గాయపడ్డారు. అభా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద ఈ దాడి జరిగింది. కోలిషన్ ఫోర్సెస్ అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మాల్కి కమాట్లాడుతూ, మంగళవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డట్లు ఆయన వివరించారు. గాయపడ్డవారి పరిస్థితి స్టేబుల్గా వుందనీ, వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నామని చెప్పారు కల్నల్ అల్ మాల్కి. ఇటీవలి కాలంలో వరుసగా అభా అంతర్జాతీయ విమానాశ్రయమే లక్ష్యంగా తీవ్రవాదులు దాడులకు తెగబడ్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







