బికెఎస్ బిజినెస్ ఐకాన్ అవార్డ్ 2019 విన్నర్
- July 04, 2019
బహ్రెయిన్ కేరళీయ సమాజం (బికెఎస్) బిజినెస్ ఐకాన్ అవార్డ్ని యునీకో మేనేజింగ్ డైరెక్టర్ అబ్దుల్ రహ్మాన్ మొహమ్మద్ జుమా గెలుచుకున్నారు. బికెఎస్ అఫీషియల్స్ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈ విషయాన్ని వెల్లడించారు. కింగ్డమ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ఎఫైర్స్ మినిస్టర్ డాక్టర్ అబ్దుల్హుస్సేన్ మిర్జా ఓ భారీ ఈవెంట్లో ఈ పురస్కారాన్ని అందజేస్తారని, ఈ వెంట్ బికెఎస్ డిజె హాల్లో జరుగుతుందని తెలిపారు. యునీకో అనేది ఇన్స్టాలేషన్, టెస్టింగ్ మరియు కాంట్రాక్టింగ్ కంపెనీ. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ మరియు సెక్యూరిటీ ఇంజనీరింగ్ సిస్టమ్స్కి సంబంధించిన సంస్థ ఇది. జుమా నేతీత్వంలో ఈ సంస్థ అద్భుతమైన ప్రగతి సాధించిందని బహ్రెయిన్ కేరళ సమాజం ప్రెసిడెంట్ పివి రాధాకృష్ణ పిళ్ళయ్ చెప్పారు. చాలామంది కేరళీయులకు , ఇతరులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్ని కల్పిస్తున్నందున కేరళీయ సమాజం జుమాకి రుణపడి వుందని పిళ్ళయ్ అన్నారు.
తాజా వార్తలు
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!







