యూఏఈలో అగ్ని ప్రమాదం
- July 06, 2019
అబుదాబీ సివిల్ డిఫెన్స్, క్యాపిటల్ ముష్రెక్ ప్రాఆంతంలోని ఓ విల్లాలో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి 21 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. విల్లా ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం 9 రెసిడెన్షియల్ యూనిట్స్ వున్నాయి. ఇక్కడే అగ్ని ప్రమాదం జరగగా, 21 మందిని క్షణాల్లో వెకేట్ చేయించగలిగారు అధికారులు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ - డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ లెఫ్టినెంట్ కల్నల్ సలెమ్ హాషిమ్ మాట్లాడుతూ, క్షేమంగా బయటపడ్డవారిలో రెండు నెలల చిన్నారి నుంచి 47 ఏళ్ళ వయసుగల వ్యక్తుల వరకు వున్నారని తెలిపారు. పొగ పీల్చడం కారణంగా అస్వస్థతకు గురైనవారిని ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా వుండేందుకు ప్రతి ఒక్కరూ సేఫ్టీ నిబంధనల్ని పాటించాలని అల్ హబాషి సూచించారు. ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై విచారణ జరుగుతుందని తెలిపారాయన.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!