యూఏఈలో అగ్ని ప్రమాదం
- July 06, 2019
అబుదాబీ సివిల్ డిఫెన్స్, క్యాపిటల్ ముష్రెక్ ప్రాఆంతంలోని ఓ విల్లాలో జరిగిన అగ్ని ప్రమాదం నుంచి 21 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చింది. విల్లా ఫస్ట్ ఫ్లోర్లో మొత్తం 9 రెసిడెన్షియల్ యూనిట్స్ వున్నాయి. ఇక్కడే అగ్ని ప్రమాదం జరగగా, 21 మందిని క్షణాల్లో వెకేట్ చేయించగలిగారు అధికారులు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ - డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ లెఫ్టినెంట్ కల్నల్ సలెమ్ హాషిమ్ మాట్లాడుతూ, క్షేమంగా బయటపడ్డవారిలో రెండు నెలల చిన్నారి నుంచి 47 ఏళ్ళ వయసుగల వ్యక్తుల వరకు వున్నారని తెలిపారు. పొగ పీల్చడం కారణంగా అస్వస్థతకు గురైనవారిని ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా వుండేందుకు ప్రతి ఒక్కరూ సేఫ్టీ నిబంధనల్ని పాటించాలని అల్ హబాషి సూచించారు. ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై విచారణ జరుగుతుందని తెలిపారాయన.
తాజా వార్తలు
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్







